ధర్మవరం పట్టణంలోని 36వ వార్డులో ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నీ సచివాలయ సిబ్బంది గురువారం ఉదయం 5 గంటలుకే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డ్ టిడిపి నేత రాయపాటి శివ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బందితో పాటు టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకులు పాల్గొన్నారు.