ధర్మవరం మండలం ప్యాదిండి వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బైక్ ను గుర్తించారు. మృతుడి ఆచూకీ తెలియాల్సి ఉందని తెలిపారు. ఆత్మహత్యనా? లేక ఇతర కారణాలున్నాయా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.