బీజేపీలో చేరిన పలువురు దర్శినిమల గ్రామస్తులు

50చూసినవారు
ధర్మవరం మండలం దర్శినమాలకి చెందిన బీసీ సామాజిక వర్గ నాయకులు ఎం. ధనుంజయ, ఎం. నరేష్, నడిమిగడ్డ పల్లికి చెందిన ప్రవీణ్, బాల సూర్యనారాయణ, ఆదినారాయణ, హారి కలిసి గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ నేత హరీశ్ బాబు కాషాయ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మంత్రి సత్య కుమార్ నియోజకవర్గం లో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్