మంత్రి సత్యకుమార్ యాదవ్ రేపు ధర్మవరంలో పర్యటించనున్నట్లు బీజేపీ నేతలు శుక్రవారం తెలిపారు. ఉ. 6.30 గంటలకు ధర్మవరంలో జరగనున్న లక్ష్మి చెన్న కేశవ రథోత్సవంలో మంత్రి పాల్గొననున్నారు. ఉ.10 గంటలకు ఎన్డీఏ కార్యాలయంలో ప్రజలతో సమావేశమై.. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు అనంతపురం బయలుదేరనున్నారు.