ధర్మవరం: రేపు మంత్రి సత్యకుమార్ పర్యటన

51చూసినవారు
ధర్మవరం: రేపు మంత్రి సత్యకుమార్ పర్యటన
మంత్రి సత్యకుమార్ యాదవ్ రేపు ధర్మవరంలో పర్యటించనున్నట్లు బీజేపీ నేతలు శుక్రవారం తెలిపారు. ఉ. 6.30 గంటలకు ధర్మవరంలో జరగనున్న లక్ష్మి చెన్న కేశవ రథోత్సవంలో మంత్రి పాల్గొననున్నారు. ఉ.10 గంటలకు ఎన్డీఏ కార్యాలయంలో ప్రజలతో సమావేశమై.. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు అనంతపురం బయలుదేరనున్నారు.

సంబంధిత పోస్ట్