ధర్మవరంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

70చూసినవారు
ధర్మవరంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
ధర్మవరంలో విద్యుత్ మరమ్మతుల కారణంగా సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ నాగభూషణం గురువారం తెలిపారు. ప్రియాంక నగర్, ఎర్రగుంట సర్కిల్, ఎస్ఐసి ఆఫీస్ ప్రాంతాల్లో, పార్థసారథి నగర్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్