పామిడిలో వసతి గృహానికి భూమి పూజ

68చూసినవారు
పామిడిలో వసతి గృహానికి భూమి పూజ
పామిడి పట్టణంలోని కె జి బి వి పాఠశాలలో నేడు వసతి గృహానికి గుంతకల్లు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం భూమి పూజ చేశారు. రాష్ట్రము లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్బంగా ఈ కార్యక్రమం చేపట్టారు. 126లక్షల వ్యయంతో ఈ భవన నిర్మాణంతో బాలికలకు వసతులు సమకూరు తయాని అయన అన్నారు. మండల కూటమి, అధికారులు పాల్గొన్నారు నాయకులు

సంబంధిత పోస్ట్