గుత్తి: ఈ వేస్ట్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి- కమిషనర్

75చూసినవారు
గుత్తి: ఈ వేస్ట్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి- కమిషనర్
గుత్తి మునిసిపాలిటీలో రేపుఅత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న స్వర్ణ ఆంద్ర – స్వచ్చ ఆంద్ర కార్యక్రమంలో భాగంగా ఈ-వేస్ట్ కలెక్షన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు మునిసిపల్ కమీషనర్ బి. జబ్బార్ మియా ఒక ప్రకటనలో గురువారం  తెలిపారు. ఈ-వెస్ట్ పరిధిలోకి పనికిరాని మిక్సీలు, పనికిరాని మొబైల్స్ వంటి వస్తువులను మునిసిపాలిటి ఈ-వేస్ట్ సేకరణ వాహనానికి అందజేయు సమాచారాన్ని తెలిజేయటకు అవగాహన కల్పించాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్