గుత్తి: వైసీపీ జిల్లా కార్యదర్శిగా గురు ప్రసాద్ యాదవ్

59చూసినవారు
గుత్తి: వైసీపీ జిల్లా కార్యదర్శిగా గురు ప్రసాద్ యాదవ్
అనంతపురం జిల్లా వైసీపీ కార్యదర్శిగా గుత్తి ఆర్ఎస్కు చెందిన గురు ప్రసాద్ యాదవ్ ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గురు ప్రసాద్ యాదవ్ పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్