గుత్తి పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవకుడు సయ్యద్ షేక్షావలిని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ గుత్తి పట్టణ అధ్యక్షుడిగా గురువారం నేషనల్ ప్రెసిడెంట్ హాజీ మహమ్మద్ ముజాహిద్, నేషనల్ చైర్మన్ షోయబ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. షేక్షావలి మాట్లాడుతూ. నా మీద నమ్మకంతో పట్టణ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ఎల్లప్పుడూ గుత్తి ప్రజలకు సహాయపడతానని తెలిపారు.