గుత్తి: ఎక్సైజ్ సీఐగా ఉమాదేవి

51చూసినవారు
గుత్తి: ఎక్సైజ్ సీఐగా ఉమాదేవి
గుత్తి ఎక్సైజ్ సీఐగా ఉమాదేవి శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ సీఐగా పని చేస్తున్న మోహన్ రెడ్డి మడకశిర ఎక్సైజ్ మొబైల్ సీఐగా బదిలీ అయ్యారు. అనకాపల్లిలో ఎక్సైజ్ సీఐగా పనిచేస్తున్న ఉమాదేవిని ఇక్కడికి బదిలీ చేశారు. ఆమెకు ఎస్సైలు అస్లాం బేగ్, గోపాల్, హెడ్ కానిస్టేబుళ్లు స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్