భారత దేశ పాలకులు, త్రివిధ దళల సైనికులు అన్నింట విజయం సాధించాలని శనివారం పామిడి పట్టణంలోని పురాతన భోగేశ్వర స్వామికి ప్రత్యేకపూజలు చేశారు. దాయది దేశం చేస్తున్న కుతంత్రాలను తిప్పికొట్టాలని, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ వాతావరణం లో జయం కలగాలని ప్రత్యేక పూజలు హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేశారు.