దాత సహకారంతో విలేఖరులకు ప్రమాదభీమా

80చూసినవారు
దాత సహకారంతో విలేఖరులకు ప్రమాదభీమా
ప్రతి నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తు రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా నిలుస్తున్న విలేకరులకు దాత రెడ్డి జేఏసి సత్యసాయి జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ రెడ్డి సహకారంతో ప్రమాదభీమా చేయించారు. ఆయన మాట్లాడుతూ విలేఖరులు కొన్ని సమయాల్లో అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు. అలాంటి సమయంలో ఆ విలేకరుల కుటుంబం రోడ్డున పడుకూడదని ఆలోచించి ప్రమాద భీమా చేయించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్