హిందూపురం: వీర సైనికుడికి సీపీఐ నివాళి

56చూసినవారు
ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన సైనికుడు మురళీ నాయక్ కు హిందూపురం సీపీఐ నాయకులు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. శుక్రవారం రాత్రి సీపీఐ హిందూపురం కార్యదర్శి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు నరసింహ మూర్తి, ఆటో యూనియన్ నాయకులు, మహిళా కార్యదర్శిలు ఈ కార్యక్రమంలో పాల్గొని మురళి నాయక్ త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్