హిందూపురం: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు 14 రోజుల రిమాండ్‌

81చూసినవారు
హిందూపురం: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు 14 రోజుల రిమాండ్‌
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మాధవ్‌ సహా ఆరుగురు నిందితులకు ఈ నెల ఈ నెల 24 వరకు రిమాండ్‌ విధించింది కోర్టు. ఈ నేపథ్యంలో శుక్రవారం నెల్లూరు జైలుకు గోరంట్ల మాధవ్‌ ను తరలించారు పోలీసులు.

సంబంధిత పోస్ట్