పెనుగొండ నియోజకవర్గం రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికే పార్థసారధి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవితమ్మ మరియు కళాశాల సిబ్బంది, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.