హిందూపురం:1వవార్డులో పర్యటించిన మునిసిపల్ చైర్మన్

61చూసినవారు
హిందూపురం:1వవార్డులో పర్యటించిన మునిసిపల్ చైర్మన్
హిందూపురం పట్టణంలో 1వ వార్డు కొట్నూరు నందు మునిసిపల్ చైర్మన్ డి. ఈ. రమేష్ కుమార్, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు శ్రీనివాసరావు, వీరయ్య, బాలాజీ, సీనియర్ నాయకులు నాగరాజులు బుధవారం పర్యటించారు. వారు వార్డు లో రోడ్లు, డ్రైనేజ్, లైటింగ్, త్రాగునీటి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో1వార్డ్ ఇంచార్జ్ చంద్రశేఖర్, కౌన్సిలర్ మల్లికార్జున, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్