హిందూపురం: సబ్ జైల్లో ఉన్న వైకాపా నాయకులకు పరామర్శ

81చూసినవారు
హిందూపురం: సబ్ జైల్లో ఉన్న వైకాపా నాయకులకు పరామర్శ
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించాడని హిందూపురంలోని ఓ బార్ లో టిడిపి సానుభూతిపరుడుపై దాడి చేసిన వైకాపా జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు వాల్మీకి లోకేష్ హిందూపురం ఎస్సీ సెల్ అధ్యక్షులు నవీన్ లను పోలీసులు డిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. గురువారం వైకాపా నాయకుడు గుడ్డంపల్లి వేణు రెడ్డి అరెస్టు అయిన వారిని హిందూపురం సబ్ జైలుకు వెళ్లి పరామర్శించారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు వేణు రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్