శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండల కేంద్రంలో శనివారం హిందూపురం నుంచి వేగంగా వస్తున్నా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.