శ్రీ సత్యసాయి: ఈ నెల 13న కల్లితండాకు జగన్

85చూసినవారు
శ్రీ సత్యసాయి: ఈ నెల 13న కల్లితండాకు జగన్
జమ్మూ కశ్మీర్ లో జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై మాజీ సీఎం జగన్ శుక్రవారం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వీర జవాన్ కుటుంబాన్ని కలిసేందుకు జగన్ ఈ నెల 13న కల్లితండాకు వెళ్లనున్నారు. అంతకుముందు మృతుడి కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించారు.

సంబంధిత పోస్ట్