జవాన్ వీరమరణం. శోకసంద్రంలో కల్లితండా

59చూసినవారు
జవాన్ వీరమరణం. శోకసంద్రంలో కల్లితండా
జవాన్ మురళీ నాయక్ మరణంతో సత్యసాయి జిల్లా గోరంట్ల మం. కల్లితండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం ఆయన మరణవార్త విని గ్రామంలోని వారంతా మురళితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీంటిపర్యంతమయ్యారు. అతను చాలా పట్టుదల గలవాడని, అనుకున్నట్టే ఆర్మీలో చేరాడని, కానీ ఇప్పుడు శత్రువుల చేతిలో అసువులు బాసాడంటూ కుటుంబసభ్యులు రోధిస్తున్నారు.

సంబంధిత పోస్ట్