కంబదూరు: వైసి పల్లికి చెందిన యువకుడిపై గొడ్డలితో దాడి

53చూసినవారు
కంబదూరు: వైసి పల్లికి చెందిన యువకుడిపై గొడ్డలితో దాడి
కంబదూరు మండలం వైసి పల్లి గ్రామంలో మహేష్ అనే దళిత యువకుడిపై అదే గ్రామానికి చెందిన పెద్దయ్య, దుర్గేష్ అనే యువకులు గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తాను నడుచుకుంటూ వెళ్తుండగా పెద్దయ్య, దుర్గేష్ అకారణంగా గొడవ పెట్టుకుని దాడి చేశారని బాధితుడు తెలిపారు. ఈ ఘటనపై బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్