మండల కేంద్రం రొళ్ల బస్టాండ్ ఆవరణంలో శనివారం రాత్రి వీరమరణం చెందిన మురళీ నాయక్ చిత్ర పటానికి ప్రజలు నివాళులు అర్పించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. వీర జవాన్ మురళీ అమర్ రహే అంటూ వందేమాతరం నినాదంతో బస్టాండ్ ఆవరణంలో మానవ హారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు పాల్గొన్నారు.