మడకశిర: హత్య కేసు ఛేదింపుతో డీజీపీ అభినందన

58చూసినవారు
మడకశిర: హత్య కేసు ఛేదింపుతో డీజీపీ అభినందన
సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఐపీఎస్ ఆధ్వర్యంలో పెనుకొండ డివిజన్ పోలీస్ బృందంతో పాటు మడకశిర పోలీసులు 26 సంవత్సరాల ఓ చిన్నారి హత్యకేసును లగ్న పత్రిక ఆధారంగా ఛేదించడంతో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్త అభినందిస్తూ రూ. 60 వేల నగదు బహుమతి రివార్డు ప్రశంస పత్రం గురువారం అందించారు. ఆలాగే రాష్ట్రములో పాత కేసులను చేదించడంలో జిల్లాకు రెండవ స్థానం దక్కింది.ఎస్పీ రత్నను కూడ అభినందిస్తూ రెండవ బహుమతి అందించారు.

సంబంధిత పోస్ట్