మడకశిర: సీఎంకు మడకశిర ఎమ్మెల్యే వినతి పత్రం

75చూసినవారు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టపర్తి విమానాశ్రయంలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఉరవకొండ నియోజకవర్గం పర్యటనకు ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా ముందుగా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి హెలికాప్టర్లో ఉరవకొండకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్