దేశ రక్షణలో శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని కాంగ్రెస్ సిడబ్ల్యూసి నెంబర్ రఘువీరారెడ్డి తెలిపారు. శుక్రవారం జవాన్ మురళి నాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.