అనంత: 300 వాహనాలు, కాన్వాయ్ తో గ్రామానికి చేరుకున్న జవాన్ మృతదేహం

71చూసినవారు
గోరంట్ల మండలం కల్లితాండాకు చేరుకున్న మురళినాయక్ పార్దివదేహంకు అడుగడుగునా భారత్ మాతాకి జై అంటు వేలాది మంది యువత, ప్రజలు దాదాపు 300 వాహనాలతో తరలివచ్చారు. కాన్వాయ్ కల్లి తాండ గ్రామానికి చేరుకోగానే పెద్ద ఎత్తున పలు ప్రాంతాల, యువకులు ప్రజలు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్