అనంత: 14 మంది చొరబాటుదారులను చంపిన మురళీ నాయక్​

51చూసినవారు
అనంత: 14 మంది చొరబాటుదారులను చంపిన మురళీ నాయక్​
తన కొడుకు బోర్డర్​లో 14 మంది పాక్​ ముష్కరులను మట్టు పెట్టి చివరికి తాను వీరమరణం పొందాడని మురళీనాయక్ ​తండ్రి శ్రీరాం నాయక్​తెలిపారు. గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీనాయక్​ మాట్లాడుతూ పలు విషయాలను వివరించారు. అతను ​రెండేళ్ల కిందట అగ్నివీర్‌ రిక్రూర్ట్‌మెంట్‌లో ఎంపికై ఉద్యోగంలో చేరాడని తెలిపారు. అతనికి మొత్తం నాలుగేళ్ల అగ్రిమెంట్ ఉందని వచ్చే ఏడాది నవంబరుతో ఆది ముగుస్తుందన్నారు. 14 మంది చొరబాటుదారులను చంపి వెనక్కు వస్తున్న సమయంలో మిగిలిన ఇంకో వ్యక్తి అటాక్​చేసి చంపినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్