కురుబవాండ్లపల్లిలో అమరవీరునికి కొవ్వొత్తులతో ర్యాలీ

76చూసినవారు
గోరంట్ల మండలం కల్లి తాండాకి చెందిన శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయ్ ల కుమారుడు మురళి నాయక్ ఇండియన్ ఆర్మీలో పాకిస్థాన్ కాల్పులలో నిన్నటి రోజున వీరమరణం పొందారు. అతను మన దేశం కోసం ప్రాణాలు అర్పించడంతో కురుబ వాండ్ల పల్లి గ్రామంలో యువత మురళి నాయక్ అమర్ రహే అంటూ చేతిలో కొవొత్తులు పట్టుకొని ర్యాలీ చేపట్టారు. అనంతరం ఘన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్