శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు గ్రామంలో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ కు సంఘీభావంగా శుక్రవారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జవాన్ మృతి చెందడం బాధాకరమని వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు యువత పేర్కొన్నారు.