మే 13వ తేదీన గడ్డంపల్లి తండాకు మాజీ ముఖ్యమంత్రి జగన్ రాక

80చూసినవారు
గోరంట్ల మండలం గడ్డం తాండ పంచాయతీ పరిధి కల్లితాండకు చెందిన మురళి నాయక్ భరత మాత ఒడిలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన విషయం తెలిసిందే. అయితే వీరా జవాన్ కుటుంబాన్ని ఈ నెల 13వ తేదీ మంగళవారం నాడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వీరా జవాన్ కుటుంబానికి అండగా ఉండి పరామర్శించేందుకు విచ్చేస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ శుక్రవారం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్