గోరంట్ల: వేలాది మంది తరలి వచ్చిన ప్రజలు

67చూసినవారు
జవాన్ మురళి నాయక్ మృతదేహాన్ని చూడడానికి శనివారం గోరంట్ల పట్టణంలోని గుమ్మయ్య గారిపల్లి వద్ద చేరుకున్న వేలాది మంది ప్రజలు యువత. ఈ సందర్బంగా పూల వర్షం కురిపించారు. మురళి నాయక్ అమర్ రహే అంటూ దారి పొడవునా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్