గోరంట్ల: జవాన్ కు నివాళులర్పించిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు

64చూసినవారు
గోరంట్ల: జవాన్ కు  నివాళులర్పించిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు
గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి శుక్రవారం పూల మాల వేసి పెనుకొండ పట్టణానికి చెందిన విశ్వహిందూ పరిషత్ ప్రఖండ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను  పరామర్శించి ఓదార్చారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు విడిచిన అమరుడని కొనియాడారు.

సంబంధిత పోస్ట్