గోరంట్ల మండలం కల్లీ తండాకు చెందిన వీర జవాన్ మురళి నాయక్ కి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు శనివారం ఘన నివాళి అర్పించారు. కళ్యాణదుర్గం పట్టణంలోని క్యాంప్ కార్యాలయం వద్ద మురళీ నాయక్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగాసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ రక్షణలో అసువులు బాసిన వీర జవాన్ కుటుంబానికి నా వంతుగా ఒక నెల వేతనం 1. 751.75 లక్షల రూపాయలు అందిస్తానని తెలిపారు.