శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం చెరుకూరు గ్రామంలో నూతన రేషన్ దుకాణం ను గురువారం హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికె. పార్థసారథి, స్థానిక నాయకులతో కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా రొద్దం మండలం ఆర్. మరువపల్లి తన స్వగృహం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు.