కందుకూరి పల్లి: పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో శంకర నారాయణ

63చూసినవారు
కందుకూరి పల్లి: పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో శంకర నారాయణ
రొద్దం మండలం కందుకూరి పల్లిలో శుక్రవారం పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు మాల గుండ్ల శంకరనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శంకరనారాయణకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్