విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత, టెక్స్ టైల్ శాఖ మంత్రి సవితమ్మని సోమవారం రాష్ట్ర బీసీ సంక్షేమ , చేనేత శాఖ, టెక్స్ట్ టైల్ శాఖ అధికారులు, పెనుకొండ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సవితమ్మ కు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ, గోరంట్ల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.