పెనుకొండ: మురళి నాయక్ కు ఘన నివాళిలర్పించిన దళిత నాయకులు

71చూసినవారు
పెనుకొండ: మురళి నాయక్ కు ఘన నివాళిలర్పించిన దళిత నాయకులు
పెనుకొండ పట్టణంలో అంబేద్కర్ కూడలిలో బీజేపీ నాయకులు, దళిత నాయకులు ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన భారత జవాన్ మురళి నాయక్ కి ఘన నివాళులర్పించారు. బీజేపీ సీనియర్ నాయకులు ఎనుమల రామకృష్ణ, అంగడి రామాంజనేయులు, ఎం.రవి హనుమంతు యాదవ్, మధుసూదన్, ముత్యాలమ్మ, సుభద్రమ్మ, మురళి, గోవిందు, మహేష్, దళిత జిల్లా నాయకులు ఎం ఎన్ మూర్తి పెద్దన్న నరసింహులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్