పెనుగొండ: నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలి

82చూసినవారు
పెనుగొండ: నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలి
నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు డిమాండ్ చేశారు. శుక్రవారం పెనుగొండ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ నిరుపేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని, పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్