పెనుగొండ: రోడ్ ఓవర్ బ్రిడ్జిని జాతికి అంకితం చేసిన సహాయమంత్రి

74చూసినవారు
పెనుగొండ: రోడ్ ఓవర్ బ్రిడ్జిని జాతికి అంకితం చేసిన సహాయమంత్రి
పెనుగొండ రైల్వే స్టేషన్ యార్డ్ వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జిను కేంద్ర రైల్వే, జల శక్తి సహాయ మంత్రి వి. సోమన్న జాతికి అంకితము చేశారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బి. కె. పార్థసారథి, ఎమ్మెల్సీ మంగమ్మ, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి, జిల్లా కలెక్టర్ చేతన్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి , చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రైల్వే అజయ్ శర్మ, అమితేష్ కుమార్, డిఆర్ఎం తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్