మురళి నాయక్ కు జోహార్లు తెలిపిన పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర

72చూసినవారు
మురళి నాయక్ కు జోహార్లు తెలిపిన పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర
యుద్ధంలో అమరుడైన తెలుగు జవాన్ మురళీనాయక్ కు శుక్రవారం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జోహార్లు అర్పించారు. వీర జవాన్ మురళీ నాయక్ దేశ రక్షణలో వీరమరణం పొందడం తీవ్ర వేదనను కలిగించిందన్నారు. వీరి వీర మరణం తెలుగు ప్రజలకే కాక యావత్ దేశ ప్రజలందరికీ స్పూర్తిదాయకం అన్నారు.  సైనికుడి తల్లిదండ్రులకు యావత్ భారత ప్రజలంతా అండగా నిలవాలని తెలిపారు. ఆ కుటుంబానికి ఏపి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్