రొద్దం: పెద్ద ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎంపీ

82చూసినవారు
రొద్దం: పెద్ద ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎంపీ
రొద్దం మండలం కందుకూరి పల్లిలో శుక్రవారం పెద్ద ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారధి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎంపీకి ఆంజనేయ స్వామి చిత్ర పటాన్ని, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్