రొద్దం మండలంలోని కందుకూరి పల్లి లో శనివారం పెద్ద ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో శ్రీ సత్య సాయి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షురాలు పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో నిర్వహించారు. అనంతరం ఉషశ్రీ కు స్వామి చిత్రపటాన్ని అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.