యుద్ధంలో వీర జవాన్ మురళి నాయక్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం సోమందేపల్లి మండల కేంద్రంలోని ఏన్టీఆర్ సర్కిల్ లో ప్రజలు చేతుల్లో కొవొత్తులు పట్టుకొని వందేమాతరం అంటూ పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేస్తూ గ్రామ పుర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా కూటమి నేతలు, గ్రామ యువత మురళినాయక్ కు ఘన నివాళులు అర్పించారు.