పాలసముద్రం చేరుకున్న వీర జవాన్ మురళి నాయక్ మృతదేహం

57చూసినవారు
వీర జవాన్ మురళి నాయక్ మృతదేహం శనివారం గోరంట్ల మండలం పాలసముద్రం చేరుకుంది. స్వగృమైన కల్లి తాండకు ర్యాలీగా తీసుకు వెళుతున్న అధికారులు. ఈ సందర్బంగా భరతమాత కి జై అంటూ నినాదాలు చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాది మంది తరలి వెళ్తున్నారు.

సంబంధిత పోస్ట్