ఓడి చెరువు మండలంలోని పగడాల వారి పల్లి లో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులు ముందుగా వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కోవతులతో గ్రామ పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. వీర జవాన్ ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరారు. వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. జోహార్ లు అంటు తిరిగారు.