మడకశిర నియోజకవర్గంలో సీఎం పర్యటన విజయవంతమైందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం ముఖ్యమంత్రి పర్యటనలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసామన్నారు. ఎక్కడ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో పర్యటన విజయవంతం అయింది అన్నారు.