శ్రీ సత్యసాయిజిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో ప్రజల భద్రత, రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ప్రతిరోజు జిల్లా అంతట విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు, ఫుట్ పెట్రోలింగ్ లు చేపట్టారు. ప్రధానంగా రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన చేశారు. అసంఘిక కార్యాకలపలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.