గోరంట్ల: వీరజవాన్ కు నివాళులర్పించిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

75చూసినవారు
గోరంట్ల: వీరజవాన్ కు నివాళులర్పించిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన వీర జవాన్ మురళి నాయక్ కు శనివారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు టి. సి వరుణ్ కళ్లి తండాకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు. అదేవిధంగా ఆదివారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి విచ్చేస్తున్నారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్