హిందూపూరం: శానిటైజర్ కిట్లు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ సభ్యులు

69చూసినవారు
హిందూపూరం: శానిటైజర్ కిట్లు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ సభ్యులు
చిలమత్తూర్ మండల పరిధిలోని కొడికొండ చెక్ పోస్ట్ నందు సమర్ధన ట్రస్ట్ కు శుక్రవారం రెడ్ క్రాస్ సభ్యులు కుమార్ స్వామి రెడ్డి 50 శానిటైజర్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి రెడ్డి మాట్లాడుతూ, ఈ శుభ సందర్భంలో సువర్తన ట్రస్ట్ కు తమ వంతు సహాయ సహకారం అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మీకు ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుమార స్వామి రెడ్డి, శివ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్