పామిడి మం. పాల్యం తండా గ్రామనికి చెందిన పామిడి మండలం వైస్సార్సీపీ మండల కన్వీనర్ ఆర్. రామకృష్ణ నాయక్ పిలుపు మేరకు శుక్రవారం పాల్యంతండా గ్రామంలో ముడు రోజుల పాటు జరుగుతున్న శ్రీ మారెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనంతపురం జిల్లా ఎస్టీ సెల్ M. శ్రీనివాసులు నాయక్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నానని శ్రీనివాసులు అన్నారు.